ఆంధ్రప్రదేశ్: వార్తలు
Kandula Durgesh: ఉగాదికి నంది అవార్డులు,నంది నాటకోత్సవాలు : కందుల దుర్గేష్
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Andhra Taxi App: ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ప్రారంభం.. తక్కువ ధర, సురక్షిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు అడుగులు వేస్తోంది.
Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి.. 10 ఏళ్ల రికార్డు బ్రేక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
Andhra Pradesh: కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెన.. అమరావతికి కొత్త చిహ్నం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాల వెంట నేరుగా అనుసంధానించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు సక్రమమైన ప్రణాళికపై ఫోకస్ పెట్టారు.
Andhra News : వండర్లా విశాఖకు.. ఇమాజికా వరల్డ్ తిరుపతికి
పర్యాటక రంగమే ఏపీకి తొలి ప్రాధాన్య రంగమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Andhra news: ఏపీలో కేరళ తరహా పర్యాటక సేవలు.. ప్రైవేటు భాగస్వామ్యంతో అల్ట్రా లగ్జరీ బోట్లు
పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ఆంధ్రప్రదేశ్'లో కీలక అడుగు పడింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో కొత్త జోనల్, స్థానికత విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానికత,జోనల్ విధానాల్లో తాజా మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
Nellore: నెల్లూరు జువ్వలదిన్నెలో దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు కానున్న స్వయంప్రతిపత్తి కలిగిన అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్, సిస్టమ్స్ అభివృద్ధి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
IRCTC: ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఆర్సీటీసీ మేజికల్ మేఘాలయ టూర్.. అద్భుతమైన ప్రకృతి సొగసులను చూసేయండి!
IRCTC 'Magical Meghalaya Ex. Visakhapatnam' టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను, సాంస్కృతిక ప్రదేశాలను చూడవచ్చు.
Andhra Pradesh: ఏపీలోని కౌలు రైతులకు శుభవార్త.. రూ.లక్ష వరకు తక్కువ వడ్డీ రుణాలు
ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్న కౌలు రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని, ముఖ్యంగా అధిక వడ్డీలతో ప్రైవేటు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది.
Andhra: ఉపాధి హామీ పనులకు రూ.50 లక్షల పరిమితి.. పూర్తయిన పనులకూ కొత్త నిబంధన.. కాంట్రాక్టర్ల ఆందోళన
ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే ప్రతి పని అంచనా వ్యయం రూ.50 లక్షలు మించకూడదని కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది.
Kusuma Krishnamurthy: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత
మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు.
Andhra Pradesh: విద్యార్థులకు స్కూల్ కిట్లు.. రూ.830.04 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు-2027 తేదీలు ఖరారు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra news: ఏపీ కేబినెట్ సమావేశం.. అమరావతిలో కొత్త భవనాల నిర్మాణానికి కేబినెట్ అంగీకారం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 44 అంశాలకు ఆమోదం తెలిపారు.
Andhra Pradesh: రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్.. కొత్త పాలసీ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
Andhra News: పంట అవశేషాలను తగులబెట్టకండి.. రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ విజ్ఞప్తి
పంట కోత అనంతరం మిగిలే అవశేషాలను నిప్పంటించి కాల్చకుండా, వాటిని మట్టిలో కలిపేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది.
Andhra News: పోర్టులకి 100 కి.మీ.ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు.. రూ.10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు
ఏపీ తీరం వెంట ఉన్న ఓడరేవుల పరిసర ప్రాంతాల్లో పీపీపీ విధానంలో మొత్తం 8 పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Scrub Typhus: ఐదుకు చేరిన 'స్క్రబ్ టైఫస్' మృతులు.. రాష్ట్రమంతటా పాజిటివ్ కేసులు వెలుగులోకి
శరీరంపై ఏదో కుడితే అది దోమో లేక చీమో అని తేలిగ్గా తీసుకోవద్దు.
AP Govt Holidays 2026 List: ఆంధ్రప్రదేశ్ 2026 సెలవుల క్యాలెండర్: పబ్లిక్ & ఆప్షనల్ హాలిడేస్ పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరం కోసం పబ్లిక్ మరియు ఆప్షనల్ సెలవుల క్యాలెండర్ను గురువారం, డిసెంబర్ 4న ప్రకటించింది.
Andhra Pradesh: ఏపీలో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ ఫీజులు ఖరారు
ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
Fact Check: కిలో అరటిపండ్లు 50 పైసలే? సంచలనంగా వైఎస్ జగన్ ట్వీట్
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ చేసిన ట్వీట్లో కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే విక్రయిస్తున్నాయని చెప్పడం పై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేసింది.
CS Vijayanand: ప్రయివేటు ఆలయాలపై స్పెషల్ ఫోకస్.. రద్దీ నియంత్రణకు సీఎస్ కీలక ఆదేశాలు!
రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో భక్తుల రద్దీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు.
Andhra News: టెన్త్ విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉపాధ్యాయులకు గ్రేడ్లు
పదో తరగతి విద్యార్థులు సాధించిన సరాసరి మార్కులను ప్రామాణికంగా తీసుకొని, ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు గ్రేడింగ్ వ్యవస్థ అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
GST: కొత్త జీఎస్టీ అమలుతో.. నవంబర్లో రూ.131 కోట్ల లోటు
జీఎస్టీ 2.0 అమలుతో రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయంపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.
Ditwa: దిత్వా తుపాను ప్రభావం.. రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాల హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి కొనసాగుతున్న దిత్వా తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Zonal System In AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన పరిపాలనా నిర్ణయం తీసుకుంది.
Andhra: 3 కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల.. మార్పుచేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ
ఏపీలో మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం గురువారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
Scrub Typhus: ఏపీలో పెరుగుతున్న 'స్క్రబ్ టైఫస్' జ్వరాల కేసులు.. చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో అత్యధికం
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ జ్వరం ప్రస్తుతం 26 జిల్లాలల్లో నమోదవుతోంది.
Andhra Pradesh: ఏపీలో 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. వచ్చే ఏడాది జూన్లో కార్డులు పంపిణీ
ఏపీలోని ప్రతి కుటుంబానికి ఒకే కార్డు ద్వారా సౌకర్యాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
#NewsBytesExplainer: 'మాటలు పూర్తయ్యాయి… ఇప్పుడు చర్యలు': వివాదాస్పద ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు యాక్షన్ మోడ్
ఎమ్మెల్యేల పనితీరులో మార్పులు తప్పనిసరి అని, ఇకపై వ్యవహార శైలిని పూర్తిగా సరి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు టిడిపి శాసనసభ్యులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Cyclone Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం,దానికి సమీపంలోని శ్రీలంక తీరప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Andhra News: కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది ఆమోదం తెలిపారు.
#NewsBytesExplainer: పెట్టుబడిదారుల కొత్త ఫేవరెట్.. ఏపీ టైర్-2 నగరాలు
ఆంధ్రప్రదేశ్లోని టైర్-2 నగరాల్లో రియల్ ఎస్టేట్ వేగం రోజురోజుకూ పెరుగుతోంది.
Konaseema: సముద్ర జలాలతో మోడువారిన 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు.. రాజోలు నియోజకవర్గంలో 2,000 ఎకరాల్లో తీవ్ర నష్టం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సముద్రపు లవణజలాల దాడి వేగం పెరుగుతోంది.
Andhra News: 3.47లక్షలకే సొంతిల్లు.. గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు.. ఈ నెల 30 వరకు గడువు
గ్రామీణ ప్రాంతంలో ఉంటూ ఇల్లులేని వారా? అయితే మీకు మంచి అవకాశం ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది.
Andhra : హోర్డింగులపై డిస్ప్లే డివైజెస్ ఫీజు.. విధాన సవరణలతో త్వరలో మార్గదర్శకాలు
పట్టణాల్లోని ప్రధాన జంక్షన్లు, బిజీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టే రోజులకి ఇక తెరపడుతోంది.
AP Cyclone : ఏపీకి సెనియార్ తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
ఏపీని మరో తుఫాను ముప్పు వెంటాడుతోంది. మొన్న మొంథా తుపాన్ ఏపీలో విపరీత విధ్వంసం సృష్టించిన తర్వాత, ఇప్పుడు సెనియార్ తుఫాన్ రాష్ట్ర వైపుకు దూసుకుపోతోంది.
Andhra Pradesh: ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్డౌన్.. బ్యాలెట్ బాక్సుల సమీకరణలో వేగం!
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి.
New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డు ఇప్పుడు చాలా ఈజీ… కొత్తగా పెళ్లైన వారికి సింపుల్ ప్రాసెస్!
మీరు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారా? ఎలా అప్లై చేయాలి, ఎక్కడ దరఖాస్తు చేయాలి వంటి సందేహాలు ఉన్నాయా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా మంచి వార్త. గతంలో రేషన్ కార్డుల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
Andhra Pradesh: ఏపీలో పరిశ్రమల వెల్లువ.. పెట్టుబడిదారులు ఎందుకు క్యూ కడుతున్నారంటే?
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.
Andhra Pradesh: వలస కూలీల పిల్లలకు విద్యా భరోసా.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలస జీవనాంతర సమస్యలను తగ్గిస్తూ, కార్మిక కుటుంబాల పిల్లల చదువు నిలిచిపోకుండా చూడాలని లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది.
AP Govt : ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు నేరుగా అధికారులు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలో ప్రజా మేలు లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.
Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఏపీకి తుపాను ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
'Drishyam'-style murder: బెంగళూరు అదృశ్యమైన టెకీ దారుణ హత్య .. ఆంధ్రాలో హ్యామర్తో చంపి పూడ్చిపెట్టిన కజిన్
అక్టోబర్ చివర్లో బెంగళూరులో అదృశ్యమైన ఐటీ ఉద్యోగి శ్రీనాథ్ కే. వ్యవహారం చివరకు విషాదంతో ముగిసింది.
Maoists: మారేడుమిల్లిలో మరోసారి గర్జించిన తుపాకులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అటవీ పరిధిలో మళ్లీ ఎదురుకాల్పుల ఉదంతం చోటుచేసుకుంది.
Maoist Commander Hidma: మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన మద్వి హిడ్మా ఎవరు?
వరుసగా ఎదుర్కొంటున్న పరాజయాలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది.
EV project: ఏపీలో భారీ ఈవీ ప్రాజెక్ట్..రూ.515 కోట్లు పెట్టుబడి.. 5వేల మంది ఉపాధి!
ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది.
Maoist: మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఐదుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి పరిసరాల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
Amaravati: ఏపీ క్వాంటమ్ వ్యాలీలోకి ఫ్రెంచ్ 'పాస్కల్' అడుగులు
ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ 'పాస్కల్' అమరావతిలో అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యాలీలో తమ స్వంత క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయబోతోందని ఆ సంస్థ ఆసియా-పసిఫిక్ సీఈవో రాబర్టో మావ్రో తెలిపారు.
Andhra news: రేపే 'పీఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ' నిధుల విడుదల.. కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు
ఈ నెల 19వ తేదీన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు రైతులకు చేరనున్నాయి.
#NewsBytesExplainer: ఏపీ లిక్కర్ కేస్.. అసలు సూత్రధారి ఎక్కడ.. ఈ కేసు క్లైమాక్స్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్లు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.
NTPC: ఆంధ్రప్రదేశ్లో కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల దిశగా ఎన్టీపీసీ అడుగులు
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ విద్యుత్ తయారీ సంస్థ ఎన్టీపీసీ, పలు రాష్ట్రాలలో 700 మెగావాట్లు, 1000 మెగావాట్లు, 1600 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త అణువిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది.
Vishakapatnam: ₹ 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 613 ఒప్పందాలు.. 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
విశాఖపట్టణంలో మూడు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి భారీ ఫలితాలు తీసుకొచ్చింది.
Andhra: డేటా సెంటర్లతో ఏపీలో మాకు డిమాండ్.. కిర్లోస్కర్ పంప్స్ఎండీ అలోక్ ఎస్.కిర్లోస్కర్
విశాఖపట్టణంలో గూగుల్తో పాటు రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ వంటి సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుండటం, అమరావతి రాజధాని నిర్మాణం తిరిగి వేగం పుంజుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం భారీగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం వంటి పరిణామాలు—ఆంధ్రప్రదేశ్లో తమ ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెట్ ఏర్పడుతోందని కిర్లోస్కర్ పంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ ఎస్. కిర్లోస్కర్ పేర్కొన్నారు.
Rain Alert In AP: ఏపీపై మళ్లీ అల్పపీడన ప్రభావం.. పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ఏపీ మద్యం కేసులో 'అనిల్చోక్రా' రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
CII summit: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. ఒక్క సీఐఐ సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు.
AP High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు తప్పనిసరి: ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh: ఐటీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఆమోదం
భారత ప్రభుత్వం ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులపై ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ సంస్థల ప్రతిపాదనలను ఆమోదిస్తూ, భూముల కేటాయింపు, ప్రోత్సాహకాలు చెల్లించే అనుమతులను అందించింది. రాయితీ ధరలపై భూములు కేటాయించే ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Andhra News: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్పై కొత్త నిబంధనలు.. ఆలస్యమైతే నంబరు కేటాయించనున్న సాఫ్ట్వేర్
కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికీ శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లు వెంటనే కేటాయించక రవాణాశాఖ అధికారులు ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో, ఈ జాప్యానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు.